Tuesday, July 24, 2012

క్రిస్టియన్ ఉద్యోగులు ఏసుడే దేవుడంటూ ప్రచారం మొదలుపెట్టి అడ్డంగా దొరికిపోయారు


తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ ప్రసిద్దిగాంచిన పుణ్యక్షేత్రం అందుకేనేమొ క్రైస్థవులు కన్నేసారు. ఇప్పటికే లెక్కలెనన్నిసార్లు ఎడుకోండలేక్కి ప్రచారమంటూ అపచారపు పనులు చెస్తునే ఉన్నారు. తాజాగా ఈశ్వరయ్య.యశోదమ్మ,కృష్ణమ్మ అనే ముగ్గురు హిందూ దేవుళ్ళ పేర్లుగల క్రిస్టియన్ ఉద్యోగులు ఏసుడే దేవుడంటూ ప్రచారం మొదలుపెట్టి అడ్డంగా దొరికిపోయారు.ఇలాంటివి తరుచుగా జరుగుతుంటే హిందూ మతస్థుల మనోబావాలు దెబ్బతింటాయి ఇలాంటివారిపై కోన్ని వర్గాలు కక్ష పెంచుకోనే అవకాశం ఉంది దింతో మతసామరస్యత దెబ్బతినే అవకాశమూ లేకపోలెదు...
తమ మత వ్యాప్తికోసం ఏ మతం చెయని పనులెన్నో కూడా క్రైస్థవులు చెస్తుంటారు .ఉర్లల్లో దళితులను అగ్ర కులాలు వెదించినప్పుడు ఆ అవకాశాన్ని వాడుకొని వారిని క్రిస్టియమ్ తిర్థం పుచ్చుకునేలా చెస్తారనేది జగమెరిగిన సత్యం. అనారోగ్యంగా ఉన్నవారిని మా దేవుడే కాపాడుతాడంటూ వారిలో కలుపుకుంటారు ఇలా ఇప్పుడు ప్రతి పల్లేలో కోనసాగుతోంది . కోన్ని గ్రామాల్లో కనీసం 500 జనాబాలేని ప్రాంతాల్లో 2 నుంచి 3 చర్చ్ లు వాటిల్లో ఓ ఐదారుగురు ఫాస్టార్ లు కోలువుతిరి మత వ్యాప్తి జరుపుతున్నారు ఇదంతా కాదనలెము కాని ఇతర మతస్థుల దేవాలయాల్లో ప్రచారమంటూ చేయడమంటే అది పాడుపనే . అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎదైనా చెయచ్చు కాని కొన్ని హద్దులంటూ ఎడ్చాయి వాటిని దాటడం నేరమే...

4 comments:

  1. తి.తి.దే వారు వాటికన్ సిటీలో హిందూమతప్రచారం చేసుకోవచ్చునని చెప్పమనండి ముందు!

    ReplyDelete
  2. వీళ్ళకి ఆ ఒరిస్సా లో ఉన్న దారాసింగ్ లాంటివాళ్ళే correct

    ReplyDelete
  3. I am ready to clear out this ., shortly c it....

    ReplyDelete