Saturday, July 14, 2012

బోనాల ఉత్సవాలకు పోలిసులు ఎమేరకు సేక్యురిటీ కల్పించనున్నారు?.భక్తుల భద్రతకోసం ఎం ఎర్పాట్లు చెసారు?


తెలంగాణ ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే లాల్‌దర్వాజ బోనాల జాతర పండగ కు పాతబస్తీ సిద్ధమౌతోంది. నగరం నుండే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుండికూడా ప్రజలు తరలి వస్తుండంతో సందడి వాతావరణం నెలకొననుంది అయితె అదే స్థాయిలో పోలిసులు ప్రత్యెక శ్రద్ద వహిస్తున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాట్లపై వివిధ శాఖలతోపాటు స్థానిక ప్రజా ప్రతినిధులతో ఏర్పాట్ల సమీక్ష సమావేశాన్ని ఇదువరకే నిర్వహించారు.నలుగురు ACPలు ,24 మంది CI లు,113 మంది SI లు,147 ASI లు, 585 కానిస్టేబుల్ లు,175 మంది హొంగార్డ్ లె కాకుండా 15 ప్లటూన్ల అడిషనల్ బలగాలను ప్రత్యెకంగా జాతర విదుల్లోఉంచారు. విరితో పాటు పలు జిల్లాల నుండి 3000మందికి పైగా పోలిసులను, స్పెషల్ ప్రోటెక్షన్ ఫొర్స్ లను జాతర విదుల్లో వాడనున్నారు. 15న జరిగే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు డిసిపి అకున్ సభర్వాల్ తెలిపారు.

ప్రత్యెకంగా బోనాల పండుగకు మహిళలు ఎక్కువ హజరవుతారు . వారి తో పాటు పిల్లలు కూడా ఎక్కువగానే సంబరాల్లో పాల్గోంటుండడంతోగతంలో కన్నాఎక్కువ సంఖ్యలో మహిళా పోలిసులను భద్రతా విదుల్లో వాడనున్నారు. మహిళలు ఎక్కువగా వస్తుండడంతో చైన్ స్నాచర్స్ తమ చేతివాటం చుపె అవకాశం ఉన్నందున పోలిసులు దినిపై ప్రత్యెక శ్రద్ద వహించనున్నారు. ఎక్కువమంది పాల్గోనే ఉత్సవాల్లో పిల్లలు తప్పి పోవడం కూడా పెద్ద సమస్యే విటికోసం ప్రత్యెకంగా కోంత మంది CI ల అద్వర్యంలో నిఘా వుంచనున్నారు.సెన్సిటివ్ ప్రాంతాల్లో లోకల్ పోలిస్ లతో పోలిస్ పికెటింగ్ లను ఎర్పాటు చెసి గస్తి పెంచనున్నారు .పలు ప్రాంతాలను ఇప్పటికే ఆధినంలోకి తిసుకొని బాంబ్ స్క్వాడ్ లతో చెక్ చెశారు. ఉగ్రవాదుల దాడులలాంటి హెచ్చరికలేవి లెవని ఇంటలిజెన్స్ రిపోర్ట్ కూడా క్లీన్ గానే ఉందని పోలిసులు చెప్తున్నారు.
చార్ మినార్ , మీర్ చౌక్ ,ఫలక్ నుమా డివిజన్ లలో ట్రాఫిక్ ఆంక్షలు నేటినుండే అమలులోకి రానున్నాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్ళిస్తున్నారు. వైన్ షాప్ లను జాతర జరిగినన్నిరోజు లు ముసేయలని ఆదేశించారు .ఆలయ కమిటి నేతలతో కూడా ఎప్పటికప్పుడు ఎర్పాట్లపై సమిక్షిస్తున్నారు . రాజకీయనేతలు, విఐపిల కొసం ప్రత్యెక ఎర్పాట్లు చెస్తున్నారు.
మతసామరస్య ఇబ్బందులేవి తలేత్తకుండా SI CI లతో పాటు ACP స్థాయిల్లో స్థానిక రాజకీయనేతలతో మత పెద్దలతో సమవెశాలు ఎర్పాటు చేసి శాంతిభద్రతల పై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.నగర కమిషనర్ అనురాగ్ శర్మ కూడా సమవెశాల్లో పాల్గోని శాంతియుత వాతావారణంలో ఉత్సవాలను జరిపుకోవాలని పిలుపునిచ్చారు

No comments:

Post a Comment