Friday, July 13, 2012

ఇప్పుడిక వంశీ వంతు ....జూలై 21 న ముహుర్తం?


TDP నేతలు జగన్ వైపు జారడం కోనసాగుతూనే ఉంది.నిన్న నాని రేపు వంశీ ఇలా వన్ బై వన్ జంప్అవుతు బాబుగారికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. వంశీ ఈ నెల 21 న జగన్ తో ములాఖత్ అయి ఆయన పార్టిలో చెరాలని నిశ్చయించుకున్నాడు.వంశీగారి జంప్ వేనక కూడా పలుకారణాలు వేతికే పనిలోపడ్డారు మన రాజకీయవిశ్లేషకులు. వాటిలో మొదటి కారణం దేవినేని ఉమ సేమ్ టూ సేమ్ నానిలాగే వంశీకుడా ఉమనే వెలెత్తి చుపిస్తున్నాడు. వంశీ కి కాంగ్రెస నేత దేవినేని నెహ్రు కి మద్య గోడవ జరిగినప్పుడు ఉమ తనవైపు నిలవలెదని వంశీకి కోపంగా ఉంది . ఇక రెండోది రాబోయే ఎన్నికల్లో విజయవాడ MP సిటు గాని గన్నవరం MLA సీటుగాని వచ్చె సంకేతాలు లెకపోవడం మరోకారణం..మొత్తం మిద TDPకి దురమవుతున్న నేతల్లో ఇద్దరుకూడా ఉమ వైపె వెళేత్తి చుపించారు. మరి బాబుగారు సమస్య దిశగా ఎందుకు ఆలోచించడంలెదు... తమ నేతలను అటు ఆంద్రాలో జగన్ ఇటు తెలంగాణలో kcr లు గద్దల్లా తన్నుకపోతుంటె మౌనంగ ఎందుకుంటున్నాడో .......

1 comment:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete