Thursday, October 11, 2012

తెలంగాణ మార్చ్ తర్వాత ఏం జరుగుతోంది?


రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఏంతో ఉత్కంఠ రెపిన తెలంగాణ మార్చ్ తర్వాత ఏం జరిగింది.. టి ఆర్ ఏస్ , జెఏసి ల మద్య సఖ్యత తగ్గిందా ? జెఏసిలో ఉద్యోగ సంఘాల ఆదిపత్యం పెరిగిందా?టిఆర్ఏస్ ఏం చెయలనుకుంటుంది. జెఏసితో కలసి నడుస్తుందా ..జెఏసి నే మర్చాలనుకుంటుందా? జెఏసిలోని ఇతర సంఘాలేమనుకుంటున్నాయ్..మార్చ్ సబలో జేఏసి ప్రకటించిన ఉద్యమ కార్యచరణ ఏందుకు లెటవుతుంది?.

తెలంగాణ మార్చ్ పై రాష్ట్ర ప్రజల్లోనే కాకుండా , దేశం మొత్తం పెద్ద చర్చే జరిగింది .. పక్కాగా రాజకీయజెఎసి ఆధ్వర్యంలో జరిగన ఇ కార్యక్రమం ఓకింత ప్రశాంతంగానే జరిగనప్పటికి తెలంగాణ సాదన కోసం పోరాటం చెసే సంఘాలు , పార్టిల మద్య అప్పటికే ఉన్న దురాన్ని మరింత పెంచిందనే బావన సర్వత్రా వెళ్లడవుతోంది... టి మార్చ్ పై మొదటినుంచి అంటిముట్టనట్టుగా ఉన్న కెసిఆర్ ఈ మర్చ్ లో జరిగిన కోన్ని సంఘటనల ద్వారా జెఏసి నేతలపై కోపంగా ఉన్నారని వినిపిస్తుంది..ఈటెల రాజేందర్ ను సభ జరుగుతున్న సమయంలో స్టేజిపైనుండి కిందికి దిగి జనాల్లో కుర్చోవాలని ,, హరిష్ రావ్ ను స్టేజి వెనకాల ఉండండంటూ టి ఉద్యోగసంఘం నేత శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను అక్కడే ఉన్న కవిత కెసిఆర్ కు అప్పిటకప్పుడు ఫోన్లో వివరించడంతో సిరియస్ అయిన గులాబినేత తమవారిని వెంటనే మార్చ్ ప్రాంతం నుండి వెళ్ళిపోవాలని ఆర్డర్ వెశారంట... లక్షలాది మంది ని తరలించి బారి బహిరంగ సభలు నిర్వహించిన అనుబవం ఉన్న టిఆర్ఏస్ నే టి-మార్చ్ లో ప్రెక్షక పాత్ర వహించేలా చెయడమే కాకుండా అవమానించేలా ప్రవర్తించడంతో కెసిఆర్ జెఏసి గురించి తివ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం ..అయితె టిఆర్ఏస్ నేతలు మాత్రం చిన్నపాటి గ్యాప్ మాత్రమే ఏర్పడిందని..ఒకవెల ఏమైనా ఉంటే వాటిని సవరించుకునే ప్రయత్నం చెస్తామని జెఏసిని స్థాపించిందే టిఆర్ఏస్ అని చెప్పుకోస్తున్నారు...

తెలంగాణ మార్చ్ నిర్వహణలో చిన్న చిన్న లోపాలుజరిగాయని వాటివల్ల కోందరు నోచ్చుకునే అవకాశం కూడా లెకపోలెదని జెఏసిలోని ఇతర పార్టి నేతలు అంటున్నారు. జేఏసి గతంలో ఏప్పుడు ఇలాంటి భారి సబలు నిర్వహించిన అనుభవం లెనందున నిర్వాహకుల వల్ల కోన్ని పోరపాట్లు జరిగాయంటున్నారు..జెఏసిలోని బాగస్వామ్య పక్షాల మద్య దూరం పెరగకుండా ఏమేం చర్యలు చెపట్టాలో కూడా ఆలోచిస్తున్నట్లు వారంటున్నారు....ఇందుకోసం త్వరలో జెఏసి స్టిరింగ్ కమిటి మిటింగ్ ఏర్పాటు చేసి దానికి కేసిఆర్ తో సహా అందరిని పిలిచి సమస్యలు సామరస్యపుర్వకంగా సర్దుకునేలా చెస్తామంటున్నారు...మార్చ్ సబలో ప్రకటించిన ఇందిరాపార్క్ దిక్షలలాంటి జెఏసి కార్యక్రమాలను లెట్ అయ్యే అవకాశం ఉందని స్టిరింగ్ కమిటి మిటింగ్ తరువాతే చెపడతామాంటున్నారు జెఏసి నేతలు..

జెఏసి లోని ఉద్యోగ సంఘాల నేతలు,సిపిఐ న్యు డెమోక్రసి నెతలు కెసిఆర్ కలవడం కూడా నష్టనివారణ చర్యల్లో బాగమేనని అంటున్నారు..కెసిఆర్ ఏవరిని పిలవకపోయునప్పటికి జరిగిన పోరపాట్లను వివరించేందుకే వెళ్ళినట్లు వారు చెప్తున్నారు...త్వరలో కోదండరామ్ సైతం కెసిఆర్ ను కలిసెందుకు సిద్దం అవుతున్నట్లు సమాచారం... బాహాటంగా టిఆర్ఏస్ తో కలవడానికి ఇష్టపడని వారందరిని జెఏసి ద్వారా వినియోగించుకునే కెసిఆర్ జెఏసిని వదులుకోనే సాహసం చెయడంటున్నారు విశ్లేశకులు. ఏన్ని ఆగ్రహాలు , పట్టింపులు ఉన్నప్పటికి కలిసి నడవాల్సిందేనంటున్నారు..విడిగా చెస్తే వీరు సాదించేదిమి లెదంటున్నారు.. మరోవిదంగా చుస్తే కాంగ్రేస్ తో టిఆర్ ఏస్ విలీన వార్తల వినిపిస్తున్న తరుణంలో కేసిఆరే జెఏసిని దూరంగా ఉంచుతున్నారా అనే అనుమాలు రెకేత్తుతున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు . కెసిఆర్ ఏలాంటి నిర్ణయం తిసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లెదంటున్నారు... మా మద్య విబెదాలేం లెవని కోదండరాం అంటున్నప్పటికి కెసిఆర్ మాత్రం దినిపై స్పందించకపోవడం విరి మద్య గ్యాప్ రూమర్లకు బలాన్ని చెకుర్చుతున్నాయంటున్నారు...

తెలంగాణ మార్చ్ తరువాత ఢిల్లి లో ఏ మేరకు కదలిక వచ్చిందో కాని ప్రత్యేకరాష్ట్రోద్యమంలో మాత్రం ప్రత్యేక పరిస్థితులు మాత్రం ఏర్పాడ్డాయు..అన్ని సంఘాలు, పార్టిలు ఓకరిపైఓకరు గుర్రుగా ఉన్నారు..ఇ సందిగ్ధ పరిస్థితి ఏటు దారి తిస్తుందోనన్నది అందరికి ప్రశ్నగానే మిగిలిపోతుంది..


No comments:

Post a Comment