Saturday, October 6, 2012

మీకు తెలియకుండానే మికు విషాన్ని ఇంజెక్ట్ చెస్తున్నాయు....


మిరు ఏ సూపర్ మర్కేట్ కో ,రైతుబజార్ కో వెళ్లినప్పుడు కూరగాయలు మిమ్మల్ని ఆకర్షిస్తున్నాయా.....పెద్ద పెద్ద సైజలుతో..మంచి రంగుతో తాజాగ కనిపిస్తూ ఉరిస్తున్నాయా....కాస్త ఆగండి ...ఇవి చూడడానికి అందంగా ఉన్నా ...తాజాగా కనిపిస్తున్నా ..మీకు తెలియకుండానే మి ఓంట్లోకి విషాన్ని ఇంజేక్ట్ చెస్తున్నాయు.. మన హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పండించే పండ్లు ,
కూరగాయలు ఆరోగ్యాన్ని కాకుండా ఆనారోగ్యాన్ని మొసుకోస్తూన్నాయు...

మనం తినే ఆహారంలో ఆరోగ్యకారకాలెన్ని? ,ఆనారోగ్యానికి దారితిసె అవశేషాలెన్ని ?. అసలు మనం ఏం తింటున్నాం కురగాయలనా?కాలకూటవిషాలనా? ప్రకృతితో మమేకమై సహజ వనరులతో,సేంద్రియ ఏరువులతో పాడిపంటలతో పండించిన పంటలను మనకు దూరం చేసిన పాలకులు...ఆధునికత పేరుతో చెసిన పోరపాట్ల పాపమే ప్రస్తుతం అయోమయ.. అస్థవ్యస్థ పరిస్థితి కి కారణం అయ్యారు....

ఆరోగ్యం కోసం ఆహరంలో కూరగాయలు,ఆకుకూరలు ఏక్కువగా తిసుకోవాలని డాక్టర్లు మనకు సూచిస్తారు...నిజంగా ఈ రోజుల్లో కూరగాయలద్వారా ఆరోగ్యం వస్తుందా అంటే అది ఖచ్చితంగా చెప్పలేం ..ఏందుకంచే వాటిల్లోని రసాయన అవశేషాల మొతాదు రోజురోజుకి పెరిగిపోతుంది..ఇది ఏవరో చెప్తుంది కాదు సాక్షాత్తు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యుట్రిషన్ నిర్వహించిన సర్వేలే చెప్తున్నాయు..హైదరాబాద్ లోని కూరగాయలు, పల్లల్లో ఏకంగా 18 రకాల ప్రాణాంతక రసాయన అవశేషాలున్నాయు..విటిల్లో కోన్ని రసాయన మందులను మన ప్రభుత్వాలు 30సంవత్సరాలకు ముందే నిషేదించాయంట ...
సెంద్రియ ఏరువులతో పంటలు పండిస్తు దిగుబడితోపాటు ఆరోగ్యాన్ని పెంచుకున్న మన రైతన్న ను రసాయన ఏరువులు ,ఇతర ఫైర్టిలైజర్స్ దిశగ మళ్ళించాయు మన ప్రభుత్వాలు, రసాయన ఏరువులను విచ్చలవిడిగా మార్కేట్ లోకి వదిలి ఇదే అసలైన వ్యవసాయం అంటూ రైతుల పోలాల్లోకి ,ఓంట్లోకి రసాయనాలను వెదజల్లాయు..దిగుబడి పెరుగుతుందని ఆశ చూపి మొదటికే మొసం వచ్చేలా చెశారు..తాత్కాలికంగా దిగుబడి పెరిగినప్పటికి సారవంతమైన నెలను సాగుకు పనికి రాకుండా చెశారు...

వినియోగదారుల ఇంట్రెస్ట్ ను క్యాష్ చెసుకునెందుకు...తమ షాపుల్లోకి జనాలను ఆకర్శించేందుకు..కూరగాయలు ,పండ్లు ఆకర్షనీయంగా ఉండేందుకు రిటైల్ వ్యాపార సంస్థలు ఏంతటి దారునానికైనా ఓడిగట్టేందుకు సిద్దం అవుతున్నాయు..తమకు కావలిసిన రకం సరుకు ను పండించేందుకు రైతులను ప్రబావితం చెస్తున్నారు.. ఏ సమయంలో ఏ ఫేస్టిసైడ్స్ వాడితే రంగు , సైజు పెరుగుతాయే వాటిని రైతుల చెత వాడిస్తు తమ మార్కేట్ ను వృద్ది చెసుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.....

హైదరాబాద్ వైజాగ్ లాంటి నగరాల చుట్టు పక్కన ఉన్న ప్రాంతాల రైతులను రసాయన ఏరువులదిశగ ప్రోత్సహిస్తు తమ పబ్బం గడుపుకుంటున్నాయు రిటైల్ మర్కేట్ సంస్థలు..రిటైల్ రంగం వ్యవసాయం లోకి చోరబడకముందు ఇంతగా రసాయన ఏరువులను వాడకపోయేదని ఏందకంటే సైజు, రంగుతో పనిలెకుండా పంట పండించి అమ్మేవారిమని రైతులంటున్నారు..కాని సుపర్ మార్కేట్ వారు కోనలంటే సైజు పెద్దగా ఉండి... రంగు బావుండి తాజగా ఉండాలని అందుకే ఇంతగా మందులను వాడల్సివస్తుందని రైతులంటున్నారు...

దరలు పెరిగి కూరగాయలు కోనడానికే జంకుతున్న ప్రజలకు కోన్న ఆ కాస్త కూరగాయలు కూడా రసాయన అవశేషాలను మొసుకోస్తూ ఆనరోగ్యానికి దారితిస్తుండడంతో ఏం చెయాలో పాలుపోనిస్థితి ....అంతర్జాతియ సదస్సుల్లో సేంద్రియ పద్దతులగురించి ఉపన్యాసాలిచ్చే పెద్దలు ఇకనైన సమస్య ములాలు పై దృష్టి పెట్టి సమస్తజివకోటిని బ్రతికించిల్సిన అవసరం ఏంతైనా ఉంది....

1 comment:

  1. మంచి స్టోరీ శ్రీధర్
    అప్పుడప్పుడు ఇటువంటి హెల్త్ స్టోరీలు కూడా ఇవ్వు

    ReplyDelete