Friday, December 28, 2012

ముప్పై రోజుల్లో తెలంగాణ

కేంద్రం మరో సారి తెలంగాణపై తెల్చేస్తెం అని చెప్పి ఏమి చెప్పలెదని...ఇప్పట్లో చెప్పెలా లెదని తెలిపోయింది....అఖిలపక్ష

సమావెశం ఒక ఆర్బాటంగానె మిగిలిపోయిందా అని అందరూ నిట్టుర్చెలా చెసింది...అటు ప్రజల్లో ఆత్రుతను...మిడియాలో అటెన్షన్

తెచ్చిన మీటింగ్ లో తెలింది అంతంతమాత్రమె.....ఏతా..వాతా..తెలంగాణ కు మరో బంద్ ను నెలరోజుల పాటు ఏవరికి తొచినట్లు

వారు విశ్లేషించుకునెలా 30రోజుల నిర్ణయం మాత్రమె తెలింది...చివరి సమావెశం అనడం చివరి కొసమెరపు....

ఇక పార్టిల విషయానికోస్తే టిడిపి కొంత ముందడుగెసినప్పటికి వైఏస్స్ఆర్సిపి , కాంగ్రెస్ లు మాత్రం కేంద్రం మీద బారాన్ని తోసి

అటు ఇటు కాకుండా పోయాయు... పార్టిలు తమ వైఖరి ప్రకటించకుండా కేంద్రాన్ని నిర్ణయం త్వరగా తిసుకొమని మాత్రమె

చెప్తున్నాయు...మరి కేంద్రం ఏ నిర్ణయం తిసుకున్నా కట్టుబడి ఉంటాం అని చెప్పడం లేదు... ..ఇది పాత పాటే దినికోసం

సమావెశం అవసరమా....దిన్ని సైతం సంతృప్తికర సమావెశం అనడంలో షిండె గారి ఆంతర్యం సాగదీత...పలాయన వాదమే

అనుకోవాలా...సమావెశంలో రాష్ట్ర పార్టిల ప్రతినిదులకు వ్యూహం ప్రకారం తెలంగాణ ఇస్తామనె సంకేతాలు ఇచ్చె ప్రయత్నం చెసిన షిండే

నెలరోజుల గడువు ఏందుకు పెట్టారో మరి... ... హోంమంత్రి ముప్పైరోజుల్లో తెలంగాణం ఏలా నెర్చుకుంటాడో చూడాలి ........




No comments:

Post a Comment