సహజంగానే 2014 ఏన్నికల కలలో అన్ని పార్టిలు విహరిస్తున్నాయ్.. గెలుపు దారులను వెతుక్కునే పనిలో హాడావిడి మొదలుపెట్టాయు... అప్పుడేప్పుడో ముఖ్యమంత్రిగా ఉన్నత శిఖరాలను అధిరోహీంచి ప్రజలకు సైతం అందనంత ఏత్తుకేదిగిన హైటెక్ చంద్రబాబు అదే ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు ఏంతగానో కిందికి దిగే ప్రయత్నం చేస్తున్నాడు.. ఒక్కో సమస్యను నరుక్కుంటూ దూసుకుపోతున్నాడు ..మొన్నామద్య వెనుకబడిన తరగతుల వారికి వంద టిక్కెట్లు అంటూ బిసిలను మరోసారి టిడిపికి దగ్గర చేసే ప్రయత్నం మొదలుపెట్టాడు.దింతో బిసి సంఘాల నేతలు బాబుగారిని సన్మానించేందుకు క్యూ కట్టారు .ఇదంతా చూసిన YSRCP నేతలు మనం తక్కువ తిన్నాం అంటూ వంద టిక్కెట్లు కాదు, వంద సీట్లు ఇవ్వాలని వారి గౌరవాధ్యక్షురాలి చే ప్రకటింపచేసారు..తాజాగ ఈ రోజు ఆ పార్టి బిసి నేత గట్టు రాంచందర్రావ్ తో బిసి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం సైతం ఏర్పాటు చేసి వారి మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు..
పార్టిల గతం ప్రజలు మరిచిపోతారా?
బాబు గారు ప్రజా సమస్యలపై ఏప్పుడు ప్రజలవద్దకేళ్లిన గతంలో మిరేం చేశారు.. అనే ప్రశ్నే ఏదురవుతుంది అందుకే 2004లో సైతం జనాలను నమ్మించడంలో విఫలం అయ్యారు....మరి 2014 వరకైనా ప్రజలు బాబు గతం మరిచి ఓట్లేస్తారో లేదో అనేది పెద్ద ప్రశ్నే..అలాగే YSRపార్టి బిసిలకు వంద సిట్లు పధక ప్రచారంలో బాగంగా ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో బిసి సంఘాల నేత కృష్ణయ్య గతంలో YS రాజశేఖర్ రెడ్డి హామిలను గుర్తు చేశారు.చట్టసభల్లో బిసిలకు ఇస్తామన్న50శాతం రిదర్వేషన్ల లాంటివాటిని లేవలేత్తారు. ముందు గతంలో ఇచ్చిన డిమాండ్లపై క్లారిటి కావలన్నారు ..ఇలా బిసిల రాగం అందుకున్న రేండు పార్టిల గతం వారి భవిష్యత్ పై ప్రభావం చుపే అవకాశం లేకపోలేదు....
Showing posts with label Vote. Show all posts
Showing posts with label Vote. Show all posts
Saturday, August 25, 2012
Monday, July 23, 2012
ఓట్లే వేయడంరాని,ఓట్లేయని వారికా మనం ఓట్లేసెది.........
విళ్లేనా ఎన్నికల్లో ఓటేయమని ఇళ్ళ చుట్టు తిరిగేది. అక్షరం ముక్క కూడా రానివారేందరో బొమ్మలను చుస్తూనే ఓట్లేస్తూ మన ప్రజాస్వామ్యపు గణతంత్ర రాజ్యాన్ని 60 యెండ్లకు పైగా బతికిస్తున్నారు. కాని ఓట్లేపించుకున్న నేతలు మాత్రం ఏన్నికల గేమ్ లో ఓటర్లనే ఔట్ చేసి ఏసి కార్లలో తిరుగుతున్నారు.
ఇంటిల్లిపాది పనికేళ్తేనె పుటగడవని కూలిలుసైతం పోద్దున్నే పోలింగ్ బుత్ లవద్ద గంటలతరబడి నిలబడి గర్వంగా ఓటేస్తాడు. లేచి లేవలెని ముసలోళ్శు సైతం ఓట్ల పండక్కి ముస్తాబవుతారు....గేలిచిన తరువాత వాడేం చెస్తాడో చెయడో అనే విషయాన్ని పక్కకు పెట్టిమరీ ఓట్లేస్తారు. అధికారంలో ఉన్న వాడితో విసిగేత్తి ప్రతిపక్షాన్ని గెలిపిస్తుంటారు అలా అని ప్రతిపక్షంవాడేమి ప్రతివ్రతెం కాదు ఇద్దరు ఓక్కటే కాని ఓటుకున్న పవిత్రత కాపడడం కోసం పతితల్లాంటివారినైనాసరే ఏన్నుకుంటారు తమ తమ రాజకీయకారణాలు ఎత్తి చుపుతూ ఓట్లేయడానికే బయటకురాని విరిని చూసి ఓటర్లు కూడా ఓట్లేయకుంటే విరి పరిస్థితేంటి.
దాదా మన కొత్త రాష్ట్రపతి
రాష్ట్రపతి ఎన్నికల్లో పోలైన 748 ఎంపీల ఓట్లలో ప్రణబ్ ముఖర్జీకి 527 ఓట్లు లభించాయి. ఎన్డీఏ బలపరిచిన పీఏ సంగ్మాకు 296 ఓట్లు పోలయ్యాయి. 15 ఓట్లను చెల్లనవిగా అధికారులు ప్రకటించారు.
రాష్ట్రాల వారిగా ఓట్లు:
ఏపీ ఎమ్మెల్యేల ఓట్లలో ప్రణబ్కు 182, సంగ్మాకు 3, చెల్లని ఓట్లు 5 అరుణాచల్ ప్రదేశ్ ఓట్లలో ప్రణబ్కు 54, సంగ్మాకు 2, చెల్లని ఓట్లు 3 అసోం ఓట్లలో ప్రణబ్కు 110, సంగ్మా 13, చెల్లని ఓట్లు 2 బీహార్ ఓట్లలో ప్రణబ్కు 146, సంగ్మా 90 జార్ఖండ్లో ప్రణబ్-60, సంగ్మా-20 ఓట్లు జమ్మూకాశ్మీర్లో ప్రణబ్-68, సంగ్మా-15 ఓట్లు హిమాచల్ప్రదేశ్లో ప్రణబ్-23, సంగ్మా-44 ఓట్లు హర్యానాలో ప్రణబ్-53, సంగ్మా-29 ఓట్లు ఛత్తీస్గఢ్ ఓట్లలో ప్రణబ్కు 39, సంగ్మాకు 50, చెల్లని ఓట్లు 1
బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్లో సంగ్మాకు ఆధిక్యం లభించింది. బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలో క్రాస్ ఓటింగ్ నమోదైంది.
కర్ణాటకలో ప్రణబ్కు 117, సంగ్మాకు 103 మధ్యప్రదేశ్లో ప్రణబ్-73, సంగ్మా-156 ఓట్లు గోవా ఓట్లలో ప్రణబ్కు 9, సంగ్మాకు 31, చెల్లని ఓట్లు 1 గుజరాత్లో ప్రణబ్-59, సంగ్మా-123 ఓట్లు
Subscribe to:
Posts (Atom)


