మత ప్రచారాలు కొత్త పుంతలు తోక్కుతున్నాయి...బడి,గుడి అనిలేదు..పల్లే పట్నం అన్న పట్టింపులేదు ఆకరికి
రాజకీయల్లో సైతం మెమున్నామంటూ వెకిలి వెశాలు వెస్తున్నాయి.మొన్నిమద్య ఓ నయా నాయకురాలి చెతిలో
బైబిల్ దర్శనమిచ్చి మరోసారి చర్చ్ మతాల చర్చకు దారితిసింది. ఆమె క్రిస్టియనే కావచ్చు అది ఆమె వ్యక్తిగతం కాని
హజరై ప్రసంగించింది మాత్రం పబ్లిక్ మిటింగ్ మత విశ్వాసానికి గుర్తుగా నిలిచే బైబిల్ ను చేతబట్టుకుని విజయ
ఎందుకు టూర్ చేస్తున్నారు? అంతేకాక, మాట్లాడేటప్పుడు కూడా ఎందుకు చేతితో పట్టుకుంటున్నారన్నదే ప్రధాన చర్చ.
అక్కడికి వచ్చినవారికి టివిల్లో చుస్తున్నవారికి ఇ చర్య ద్వారా YSవిజయ ఎం సందేశం ఇస్తున్నారు.దేనికి ప్రచారం
చెస్తున్నారు పార్టికా మతానికా లేదా రాజకీయ ముసుగులో మత మార్పిడికా
సెక్యులర్ వ్యవస్థలో నేతలు ఆయా మతాల ప్రార్ధన మందిరాలకు వెళ్లవచ్చు.కాని ఒకే మతానికి చెందిన గ్రంధాన్ని పట్టుకుని తిరిగితే వ్యతిరేక సంకేతాలు ఇస్తుంది . విజయ తన బైబిల్ రహస్యం గురించి ఎం సమాదానం చెప్తారు..
